RK News10

175 POSTS

Exclusive articles:

పాపం కేసీఆర్ కు ఎన్ని కష్టాలొచ్చినయ్‌..! వైఎస్‌ షర్మిల

పాపం కేసీఆర్ కు ఒక వరదకే ఎన్ని కష్టాలొచ్చినయ్‌ అంటూ వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల వ్యాఖ్యానించారు. ఆంధ్రోళ్ల అణచివేతలైపోయాయి.. ప్రతిపక్షాల పన్నాగాలు అయిపోయాయంటూ విమర్శించారు. తిరుగుబాటుదారుల వెన్నుపోట్లు, జాతీయ...

ఎస్సై ఎక్సమ్ ని వాయిదా వేయాలి బలమురి వెంకట్ నిరసన….

టీఆరెస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వేసిన కేంద్ర ప్రభుత్వ సంస్థల ఎక్సమ్స్ ఉన్న రోజే ఇక్కడ ఎక్సమ్స్ పెడుతుంది..కావాలని ఒకే రోజు ఎక్సమ్ పెట్టాలని చూస్తుంది..ఆగస్ట్ 7 వతేదీన కేంద్ర upsc ఎక్సమ్...

రాష్ట్రమంతటా సర్కార్ బడి కార్యక్రమం టిఎన్ఎస్ఎఫ్…

తెలంగాణ టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రమంతటా సర్కార్ బడి కార్యక్రమం చేపట్టిన వారు దాన్ని డిమాండ్ను ప్రభుత్వం పరిశీలించిన ఎడల ఈరోజు తెలంగాణ ప్రభుత్వ విద్యా కమిషన్ ఆఫీస్ ముట్టడించడం జరిగింది ఈ కార్యక్రమంలో...

ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నఈటల రాజేందర్…

వరంగల్.. నేడు రేపు గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నఈటల రాజేందర్… నేడు ఉదయం శామీర్ పేట నుండి10am కు కాటరం చేరుకుంటారు.. భూపాలపల్లి జిల్లా కాటారం,మహదేవ్ పూర్ మండలాల్లోనీ వరద ముంపు ప్రాంతాలను సందర్శిస్తారు.. అనంతరం భూపాలపల్లి...

భారీ వర్షాలకు జలదిగ్బంధంలో చిక్కుకున్న పినపాక..

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జలదిగ్బంధంలో చిక్కుకున్న పినపాక మండలం లోని పలు గ్రామాల వ్యవసాయ క్షేత్రాలలో బయ్యారం వ్యవసాయ విస్తరణ అధికారి కొమరం లక్ష్మణ్ రావు పర్యటించారు. చింతల బయ్యారం,...

Breaking

డ్వాక్రా మహిళల సొమ్ముకు రెక్కలు..?17 ఏళ్లుగా ఆ సీఏ పెత్తనం..!

మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా నిలవాల్సిన డ్వాక్రా సంఘంలోనే ‘కమీషన్’ దందా నడుస్తోందా..? బ్యాంకు నుంచి సభ్యురాలి పేరుతో రూ.లక్ష రుణం మంజూరైతే.. రూ.90 వేలు ఓ సీఏ ఖాతాలోకి మళ్లుతున్నాయా..? పని కావాలన్నా, రుణం రావాలన్నా రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ముట్టజెప్పాల్సిందేనా..? శాయంపేట మండలం తహరాపూర్‌లోని మహాలక్ష్మి డ్వాక్రా సంఘాల వ్యవహారంపై వినిపిస్తున్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

కాపు ఉద్యమ నేత ఇకలేరు…

మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం (73) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ముద్రగడ పద్మనాభం మృతి చెందిన విషయాన్ని ఆయన కుమారుడు ముద్రగడ గిరి ప్రకటించారు.

రేవంత్ వ్యాఖ్యల రచ్చ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి సీఎం చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెస్ట్ మారేడ్‌పల్లి, జగిత్యాల పోలీస్ స్టేషన్లలో వేర్వేరుగా ఫిర్యాదులు అందజేసి, సీఎం రేవంత్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

మడికొండ శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు మడికొండ గ్రామ శివారులో పోలీసులు దాడి నిర్వహించారు. మడికొండ ఎస్‌ఐ రాజబాబు సిబ్బందితో కలిసి ఆకస్మికంగా దాడి చేసి పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
spot_imgspot_img