rknews10
1113 POSTS
Exclusive articles:
రాష్ట్రంలో 29 వరకు లాక్ డౌన్:కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో మే 29 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. కేబినెట్ లో ప్రధానంగా లాక్ డౌన్...
వలస కార్మికుల ప్రయాణ ఖర్చులు మేమే చెల్లిస్తాం
లాక్డౌన్ ఎఫెక్టుతో ఇతర రాష్ట్రాలలో చిక్కుకుపోయిన వలస కార్మికులు, కూలీల కోసం కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. వారి రైలు ప్రయాణ ఖర్చులను కాంగ్రెస్ భరిస్తుందని ఆ పార్టీ చీఫ్ సోనియా గాంధీ...
కరోనా వైరస్ విజృంభిస్తోంది
దేశంలో కరోన వైరస్ విజృంభిస్తోంది.కేంద్రం లాక్ డౌన్ తో అంతా కట్టుదిట్టం చేసిన కరోన కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దింతో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.ఇవాళ ఒక్కరోజే పాజిటివ్ కేసులు 40...
కరోనా కట్టడిలో వంద శాతం సక్సెస్
గ్రీన్జోన్ వైపు పయనం
నిజామాబాద్ జిల్లాలో కరోనా మహమ్మారిని కట్టడి చేసే క్రమంలో వంద శాతం సక్సెస్ అయ్యామని రాష్ట్ర ఆర్అండ్బీ, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు....
అనవసరంగా బయటికి రావద్దు: అదనపు ఎస్పీ శ్రీ వి. శ్రీనివాసులు
లాక్ డౌన్ నేపద్యంలో జిల్లాలో అత్యవసరం కానీ పనుల కోసం ప్రజలు బయటికి రావద్దని, ముఖ్యంగా వృద్దులు, చిన్న పిల్లలు, గర్భిణీలు ఎమర్జెన్సీ అయితే తప్ప రోడ్డు ఎక్కద్దని అన్నారు. నిత్యావసరాల కోసం...
Breaking


