RK News10

175 POSTS

Exclusive articles:

గులాబీ నుంచి రాజయ్య జంప్…?

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య గులాబీని వీడే ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది… ఘనపూర్ ఎమ్మెల్యే టికెట్ తనకు ఇవ్వకుండా కడియం శ్రీహరి కి ఇవ్వడంతో మనస్థాపం చెందిన ఆయన గులాబీని వదిలి హస్తం...

పేపర్ లికేజ్ కి సూత్రధారి బండి సంజయ్

పేపర్ లికేజ్ కి సూత్రధారి బండి సంజయ్ అని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ వి రంగనాధ్ తెలిపారు…బండి సంజయ్ అరెస్ట్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో పలు విషయాలు సీపీ...

బండి సంజయ్ అరెస్ట్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని కరీంనగర్ లోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు...పదవతరగతి పేపర్ లికేజ్ వ్యవహారంలో బండి సంజయ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేసినట్లు...

Breaking

త్రిపుర డీజీపీ అనురాగ్‌ ధన్‌ఖడ్‌ ఆత్మహత్య

త్రిపుర రాష్ట్ర పోలీసు శాఖలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ) అనురాగ్‌ ధన్‌ఖడ్‌ ఆత్మహత్య చేసుకున్నారు. అగర్తలాలోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఆయన తన సర్వీస్‌ గన్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడించింది.

లైంగికంగా లొంగకుంటే వేధింపులే…?

వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఓ జిల్లా లో ఆ ఉన్నతాధికారి బరితెగించాడట … తనకు లైంగికంగా లొంగడం లేదని ఓ మహిళా ఉద్యిగిణి ని నిత్యం వేదిస్తున్నాడట … వాట్సాప్ మెసేజ్ లతో బయపెడుతూ తన దారికి తెచ్చుకోవాలని చూస్తున్నాడట … సారు గారి గలీజు భాగోతం గూర్చి సదరు మహిళా ఉద్యోగి తన భర్తకు చెబితే నా గూర్చి నీ భర్తకు చెబుతావా…? అంటూ బెదిరింపులకు దిగుతున్నాడట …

డ్వాక్రా మహిళల సొమ్ముకు రెక్కలు..?17 ఏళ్లుగా ఆ సీఏ పెత్తనం..!

మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా నిలవాల్సిన డ్వాక్రా సంఘంలోనే ‘కమీషన్’ దందా నడుస్తోందా..? బ్యాంకు నుంచి సభ్యురాలి పేరుతో రూ.లక్ష రుణం మంజూరైతే.. రూ.90 వేలు ఓ సీఏ ఖాతాలోకి మళ్లుతున్నాయా..? పని కావాలన్నా, రుణం రావాలన్నా రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ముట్టజెప్పాల్సిందేనా..? శాయంపేట మండలం తహరాపూర్‌లోని మహాలక్ష్మి డ్వాక్రా సంఘాల వ్యవహారంపై వినిపిస్తున్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

కాపు ఉద్యమ నేత ఇకలేరు…

మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం (73) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ముద్రగడ పద్మనాభం మృతి చెందిన విషయాన్ని ఆయన కుమారుడు ముద్రగడ గిరి ప్రకటించారు.
spot_imgspot_img