RK News10

175 POSTS

Exclusive articles:

లీక్ బీజేపీ కుట్ర

బీజేపీ కుట్రపూరిత చర్యల్లో భాగమే పేపర్ లికేజ్-ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వరంగల్ జిల్లాలో పదవ తరగతి హిందీ పేపర్ లీకేజ్ అయ్యిందంటూ ప్రభుత్వం మీద ప్రతిపక్షాల ఆరోపణలు తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ఈ...

లీక్ ఆటకట్టు

… ప్రశ్న పత్రం కాపీయింగ్ వ్యవహరంలో మైనర్ తో పాటు మరో ఇద్దరు అరెస్ట్ పదవ తరగతి వార్షిక హింది పరీక్ష పేపర్ కాపీయింగ్ వ్యవహరంలో ఒక మైనర్ బాలుడితో పాటు ఒక మరో ఇద్దరు...

రీల్స్ చేసేవారికోసం తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ..గెలిస్తే లక్ష రూపాయలు మీకే

సోషల్ మీడియా వచ్చాక ప్రజల జీవనవిధానమే మారిపోయింది. ఒక్కోరోజు కూడా వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం, యూట్యూబ్ లను వాడకుండా జనాలు ఉండలేకపోతున్నారు. కొంతమంది సొంతంగా యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ...

జగిత్యాల లో గుట్కా అక్రమ నిల్వ ,సరఫరా పై సీసీఎస్ పోలీసుల ఉక్కుపాదం

ఒకరి అరెస్ట్ , 65,000/- నిషేదిత గుట్కా స్వాధీనం ... ఎస్పీ సింధు శర్మ ఆదేశాలతో గుట్కా పై ప్రత్యేక నిఘా, దాడులు ... వివరాలు వెల్లడించిన సీసీఎస్ సిఐ కిరణ్ ...రూరల్ మండలంలోని...

అనంచిన్ని..కారుపై దాడి చంపటమే లక్షమా.?

అనంచిన్ని..కారుపై దాడి ★ కాపాడిన జర్నలిస్టుల సమావేశం ★ తప్పిన పెను ప్రమాదం ★ చంపటమే లక్షయమా.? హైదరాబాద్ (నవ యువ తెలంగాణ) తెలుగు ప్రజలకు పరిచయం అవసరంలేని జర్నలిస్ట్, పరిశోధన పాత్రికేయంలో తనదైన ముద్ర, కుంభకోణాలు రాయటంలో ఆరితేరిన...

Breaking

త్రిపుర డీజీపీ అనురాగ్‌ ధన్‌ఖడ్‌ ఆత్మహత్య

త్రిపుర రాష్ట్ర పోలీసు శాఖలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ) అనురాగ్‌ ధన్‌ఖడ్‌ ఆత్మహత్య చేసుకున్నారు. అగర్తలాలోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఆయన తన సర్వీస్‌ గన్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడించింది.

లైంగికంగా లొంగకుంటే వేధింపులే…?

వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఓ జిల్లా లో ఆ ఉన్నతాధికారి బరితెగించాడట … తనకు లైంగికంగా లొంగడం లేదని ఓ మహిళా ఉద్యిగిణి ని నిత్యం వేదిస్తున్నాడట … వాట్సాప్ మెసేజ్ లతో బయపెడుతూ తన దారికి తెచ్చుకోవాలని చూస్తున్నాడట … సారు గారి గలీజు భాగోతం గూర్చి సదరు మహిళా ఉద్యోగి తన భర్తకు చెబితే నా గూర్చి నీ భర్తకు చెబుతావా…? అంటూ బెదిరింపులకు దిగుతున్నాడట …

డ్వాక్రా మహిళల సొమ్ముకు రెక్కలు..?17 ఏళ్లుగా ఆ సీఏ పెత్తనం..!

మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా నిలవాల్సిన డ్వాక్రా సంఘంలోనే ‘కమీషన్’ దందా నడుస్తోందా..? బ్యాంకు నుంచి సభ్యురాలి పేరుతో రూ.లక్ష రుణం మంజూరైతే.. రూ.90 వేలు ఓ సీఏ ఖాతాలోకి మళ్లుతున్నాయా..? పని కావాలన్నా, రుణం రావాలన్నా రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ముట్టజెప్పాల్సిందేనా..? శాయంపేట మండలం తహరాపూర్‌లోని మహాలక్ష్మి డ్వాక్రా సంఘాల వ్యవహారంపై వినిపిస్తున్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

కాపు ఉద్యమ నేత ఇకలేరు…

మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం (73) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ముద్రగడ పద్మనాభం మృతి చెందిన విషయాన్ని ఆయన కుమారుడు ముద్రగడ గిరి ప్రకటించారు.
spot_imgspot_img