rknews10

1133 POSTS

Exclusive articles:

దాన్యం డబ్బులతో దండి సంపాదన…..?

పలివేల్పుల ధాన్యం కొనుగోలు కేంద్రం స్కామ్ ఇప్పుడు ఓ భేతాల ప్రశ్నగా మిగిలింది. విజిలెన్స్ విచారణ జరిగిన, స్కామ్ జరిగిందని అధికారుల విచారణలో తేలినా ఇప్పటికి ఉన్నతాధికారులు చర్యలకు వెనుకాడుతున్నారు... ఇది ఇలావుంటే...

కాటన్ మిల్లు ప్రహారి సంగతేంది…?

గీసుగొండ మండలం గొర్రెకుంట శివారులోని 494 సర్వే నంబర్ లో గల ఎకరం 10 గుంటల ప్రభుత్వ అసైన్డ్ భూమిని కాటన్ మిల్లు యాజమాన్యం తన మిల్లు భూమిలో కలుపుకొని ప్రహారి నిర్మించి...

ఇటుకబట్టీలలతో తిప్పలు….

ఎలాంటి అనుమతులు లేకుండా, యధేచ్చగా ఇటుకల తయారీ చేస్తూ కాలుష్యం వెదజల్లుతున్న ఆ ఇటుక బట్టీల మూలంగా తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని గ్రామస్తులు అంటున్నారు. గ్రామానికి అతిసమీపంలో, శివారులో ఉన్న చెట్లను...

బండా మనుషులమంటూ దౌర్జన్యం…..

హన్మకొండ లోని ఆ కాలనిలో అక్రమంగా నిర్మాణం చేసిందే కాక తాము ఎమ్మెల్సీ బండా ప్రకాష్ మనుషులమంటూ కొంతమంది దౌర్జన్యానికి దిగారట. ఇక్కడ ఏకంగా రోడ్డునే కబ్జా చేసిన ప్రభుద్దులు బండా పేరును...

పోలీస్ స్టేషన్ లో ఎస్సై మృతి…కానిస్టేబుల్ పరిస్థితి విషమం

ములుగు జిల్లా నూగురువెంకటాపురం పోలీసు స్టేషన్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఆదివారం ఉదయం సీఆర్పీఎఫ్ ఎస్సై ఉమేష్ చంద్ర, కానిస్టేబుల్ స్టిఫెన్ లు మెస్ వద్ద గొడవ పడి ఒకరికొకరు కాల్పులు...

Breaking

spot_imgspot_img