rknews10

1113 POSTS

Exclusive articles:

ఆదేశాల్ని ఉల్లంఘిస్తే స్కూళ్ల గుర్తింపు రద్దు చేయండి: విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ప్రభుత్వ ఆదేశాలను ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కచ్చితంగా పాటించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఏ రూపంలోనూ ఫీజులు పెంచొద్దని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే గుర్తింపు...

లాక్‌డౌన్‌ మరింత కఠినతరం: డీజీపీ మహేందర్‌ రెడ్డి

ఈ నెల 21 నుంచి లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు డిజిపి మహేందర్ రెడ్డి తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులతో పకడ్బందీ లాక్‌డౌన్‌ అమలుపై చర్చించి.. పలు కీలక నిర్ణయాలు...

ప్రజల ప్రాణరక్షణ కోసమే రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పొడగింపు: కడియం శ్రీహరి

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసి ప్రజల ప్రాణాలను రక్షించేందుకే రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మే 7వ తేది వరకు సీఎం చంద్రశేఖర్‌రావు పొడగించారని మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు....

ఎస్ ఐ పై చర్యలకు పట్టుబడుతున్న అటవీ అధికారులు

అధికారినని చెప్పిన కనీస అవగాహన లేకుండా అటవీశాఖ అధికారిని ఇష్టారీతిన చితక బాదిన మహాదేవపూర్ ఎస్సై పై చర్యలకు అటవీ అధికారులు పట్టుబడుతున్నారు. ఎస్సై తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్నేహాభావం లేని...

మే 7 వరకు రాష్ట్రంలో లాక్ డౌన్

మే 7 వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఆదివారం నిర్వహించిన మంత్రివర్గ సమావెశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన మీడియా సమావేశంలో వివరించారు. ఏప్రిల్ 20...

Breaking

spot_imgspot_img