Tag: BJP
ముందే కూసాడు…. పాడి కౌశిక్ అత్యుత్సహాం….
వైరల్ అవుతున్న సంచలన వ్యాఖ్యలు
టిఆర్ఎస్ హుజురాబాద్ టికెట్ నాకే ...
యూత్ కి ఎన్ని డబ్బులు కావాలన్నా నేను చూసుకుంటా
యూత్ సబ్యులకు 3వేల నుంచి 5 వేలు ఇస్తా ...
మాదన్నపేట యువకునితో...
ఎంతైనా…. వలస వలసే….!
గులాబీలో సీజనల్ నేతలు
గులాబీ పార్టీలో ఉన్న కొంతమంది సీజనల్ నేతలు,వలస నేతల మూలంగా అధిష్టానానికి కొంతమేర తల నొప్పి తయారయిందట వలస నేతలను, సీజనల్ నేతలను అప్పుడున్న రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న...
నేను సీఎం… నువ్వు హోం
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఓ భారీ రాజకీయ కుట్రకు తెరలేచిందా... అనామకులను అందలం ఎక్కిస్తే తిన్నింటి వాసాలు లెక్కబెట్టి అత్యాశకు పోయి బోర్లా పడ్డార... ప్రభుత్వాన్ని కూల్చి తాము కీలకం కావాలని పథకం...
నాయకా ఇదేం పద్ధతి !
ఇన్నిరోజులు పార్టీ జెండా మోసి ప్రస్తుతం పార్టీ మారుతున్నాం అని నాయకులు ప్రకటించగానే ఆ మాటలు కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారట. పార్టీ మారుతున్నామని తమ నాయకులు కొందరు చెప్తుంటే... మరి కొందరు పరోక్ష...
ఎమ్మెల్సీ టికెట్ రేస్ లో వన్నాల పావన!
వర్ధన్నపేట మాజీ శాసన సభ్యులు. ఓబిసి మెూర్చ కర్నాటక రాష్ట్ర ఇంచార్జి వన్నాల శ్రీరాములు కోడలు వన్నాల పావన పట్టభద్రుల ఎమ్మెల్సీ టిక్కెట్ ఆశిస్తున్నారు. ఈ మేరకు నల్గొండ, వరంగల్,ఖమ్మం జిల్లాల పట్టభద్రుల...
Popular
లైంగికంగా లొంగకుంటే వేధింపులే…?
వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఓ జిల్లా లో ఆ ఉన్నతాధికారి బరితెగించాడట … తనకు లైంగికంగా లొంగడం లేదని ఓ మహిళా ఉద్యిగిణి ని నిత్యం వేదిస్తున్నాడట … వాట్సాప్ మెసేజ్ లతో బయపెడుతూ తన దారికి తెచ్చుకోవాలని చూస్తున్నాడట … సారు గారి గలీజు భాగోతం గూర్చి సదరు మహిళా ఉద్యోగి తన భర్తకు చెబితే నా గూర్చి నీ భర్తకు చెబుతావా…? అంటూ బెదిరింపులకు దిగుతున్నాడట …
డ్వాక్రా మహిళల సొమ్ముకు రెక్కలు..?17 ఏళ్లుగా ఆ సీఏ పెత్తనం..!
మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా నిలవాల్సిన డ్వాక్రా సంఘంలోనే ‘కమీషన్’ దందా నడుస్తోందా..? బ్యాంకు నుంచి సభ్యురాలి పేరుతో రూ.లక్ష రుణం మంజూరైతే.. రూ.90 వేలు ఓ సీఏ ఖాతాలోకి మళ్లుతున్నాయా..? పని కావాలన్నా, రుణం రావాలన్నా రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ముట్టజెప్పాల్సిందేనా..? శాయంపేట మండలం తహరాపూర్లోని మహాలక్ష్మి డ్వాక్రా సంఘాల వ్యవహారంపై వినిపిస్తున్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
కాపు ఉద్యమ నేత ఇకలేరు…
మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం (73) కన్నుమూశారు. హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ముద్రగడ పద్మనాభం మృతి చెందిన విషయాన్ని ఆయన కుమారుడు ముద్రగడ గిరి ప్రకటించారు.
రేవంత్ వ్యాఖ్యల రచ్చ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి సీఎం చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెస్ట్ మారేడ్పల్లి, జగిత్యాల పోలీస్ స్టేషన్లలో వేర్వేరుగా ఫిర్యాదులు అందజేసి, సీఎం రేవంత్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.


