Tag: Jagan
జర్నలిస్ట్ జహిరుద్దిన్ అలీ ఖాన్ మృతికి కేసీఆర్ బాధ్యత వహించాలి.. మావోయిస్టు పార్టీ
kCR should be held responsible for the death of Zahiruddin Ali Khan.
పోలవరం తొలి అడుగు.. నీటి విడుదల షూరు..!
ఆంధ్రుల కలల ప్రాజెక్టు ‘పోలవరం’. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం కానుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఏపీకి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తప్పనిసరిగా మారింది. అయితే కిందటి ప్రభుత్వంలో...
వైద్య ఆరోగ్య శాఖలో అవినీతిపై జగన్ కన్నెర్ర
ప్రజలందరికీ వైద్యం చేసి పాటుపడాల్సిన ఏపీ వైద్య ఆరోగ్యశాఖకే జబ్బు చేసిందన్న ఆరోపణలున్నాయి. ఏళ్లుగా అందులో పాతుకుపోయిన కొందరు అవినీతి అధికారులు ప్రజాశ్రేయస్సు మరిచి సొంత లాభం చూసుకుంటున్నారన్న విమర్శలు క్షేత్ర స్థాయిలో...
కరోన టెస్టుల్లో ఏపీ నే ఫస్ట్
కరోన వ్యాధి నిర్దారిత పరీక్షలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఏస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన కరోనపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై...
Popular
డ్వాక్రా మహిళల సొమ్ముకు రెక్కలు..?17 ఏళ్లుగా ఆ సీఏ పెత్తనం..!
మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా నిలవాల్సిన డ్వాక్రా సంఘంలోనే ‘కమీషన్’ దందా నడుస్తోందా..? బ్యాంకు నుంచి సభ్యురాలి పేరుతో రూ.లక్ష రుణం మంజూరైతే.. రూ.90 వేలు ఓ సీఏ ఖాతాలోకి మళ్లుతున్నాయా..? పని కావాలన్నా, రుణం రావాలన్నా రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ముట్టజెప్పాల్సిందేనా..? శాయంపేట మండలం తహరాపూర్లోని మహాలక్ష్మి డ్వాక్రా సంఘాల వ్యవహారంపై వినిపిస్తున్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
కాపు ఉద్యమ నేత ఇకలేరు…
మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం (73) కన్నుమూశారు. హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ముద్రగడ పద్మనాభం మృతి చెందిన విషయాన్ని ఆయన కుమారుడు ముద్రగడ గిరి ప్రకటించారు.
రేవంత్ వ్యాఖ్యల రచ్చ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి సీఎం చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెస్ట్ మారేడ్పల్లి, జగిత్యాల పోలీస్ స్టేషన్లలో వేర్వేరుగా ఫిర్యాదులు అందజేసి, సీఎం రేవంత్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
మడికొండ శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి
పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు మడికొండ గ్రామ శివారులో పోలీసులు దాడి నిర్వహించారు. మడికొండ ఎస్ఐ రాజబాబు సిబ్బందితో కలిసి ఆకస్మికంగా దాడి చేసి పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.


