Tag: Land
సర్కార్ భూమి ప్రైవేట్ కు దారి…!
పచ్చని పంట పొలాలు నాశనం చేసి వెంచర్ లు ఏర్పాటు చేస్తున్నారు బడాబాబులు. అక్రమంగా పంట పొలాల్లో వెంచర్లు ఏర్పాటు చేసి అందులో దారి లేకున్నా భవనాన్ని నిర్మించి దర్జాగా ప్రభుత్వ భూమిని...
హన్మకొండలో రెచ్చిపోతున్న….. ఓ భూకబ్జాల బాబు
బాబు రా...(వు) అంటూ రాచ మర్యాదలు చేస్తున్న ఓ సిఐ....?
కిరాయి మనుషులతో భూ కబ్జాలు
రాత్రికిరాత్రే గోడకడతారు, షెడ్డే స్తారు మనుషులను కాపలా పెడతారు
ఇదేంటని ప్రశ్నిస్తే దిక్కున్న చోట చెప్పుకోమంటారు
బాధితులకంటే ముందే స్టేషన్ కు...
చుక్క ఆగింది…దందా నడుస్తోంది?
వరంగల్ ఆర్టీఏ లో ఆగిన చుక్క సింబల్
అక్రమ దందా మాత్రం యధాతధం
మోపెడు ఫైళ్ళతో కార్యాలయంలోకి ప్రవేశిస్తున్న సీనియర్ అధికారుల బినామిలు
మూడో కంటికి కనపడకుండా సంతకాలు...వసూళ్లు
సీనియర్ అధికారులపై చర్యలు తీసుకోకుండా ఏజంట్లపై గరం అవుతున్న...
‘కుడా’ కనపడుతోందా…?
అక్రమ వెంచర్ దందా....!
నగరం లోని గోపాలపూర్ లో అక్రమ వెంచర్లు
కనీసనిబంధనలు పాటించని రియల్టర్లు
నాలా కన్వర్షన్ ఉండదు, కుడా అనుమతి లేదు
కొనుగోలు దారులను మోసం చేస్తూ ప్లాట్లు అమ్మకాలు
కేవలం 36 గుంటల్లో ఓ రియల్టర్...
Popular
డ్వాక్రా మహిళల సొమ్ముకు రెక్కలు..?17 ఏళ్లుగా ఆ సీఏ పెత్తనం..!
మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా నిలవాల్సిన డ్వాక్రా సంఘంలోనే ‘కమీషన్’ దందా నడుస్తోందా..? బ్యాంకు నుంచి సభ్యురాలి పేరుతో రూ.లక్ష రుణం మంజూరైతే.. రూ.90 వేలు ఓ సీఏ ఖాతాలోకి మళ్లుతున్నాయా..? పని కావాలన్నా, రుణం రావాలన్నా రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ముట్టజెప్పాల్సిందేనా..? శాయంపేట మండలం తహరాపూర్లోని మహాలక్ష్మి డ్వాక్రా సంఘాల వ్యవహారంపై వినిపిస్తున్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
కాపు ఉద్యమ నేత ఇకలేరు…
మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం (73) కన్నుమూశారు. హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ముద్రగడ పద్మనాభం మృతి చెందిన విషయాన్ని ఆయన కుమారుడు ముద్రగడ గిరి ప్రకటించారు.
రేవంత్ వ్యాఖ్యల రచ్చ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి సీఎం చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెస్ట్ మారేడ్పల్లి, జగిత్యాల పోలీస్ స్టేషన్లలో వేర్వేరుగా ఫిర్యాదులు అందజేసి, సీఎం రేవంత్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
మడికొండ శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి
పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు మడికొండ గ్రామ శివారులో పోలీసులు దాడి నిర్వహించారు. మడికొండ ఎస్ఐ రాజబాబు సిబ్బందితో కలిసి ఆకస్మికంగా దాడి చేసి పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.


