తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ సవాల్ విసిరారు..తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన తెలంగాణలో రైతు సంక్షేమం పై చర్చకు రావాలని సవాల్ చేశారు …ఈనెల 8 న సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఉదయం 11 గంటలకు తనతో చర్చకు రావాలని అన్నారు… రేవంత్ తన కార్యకర్తలతో, ఎమ్మెల్యే లతో వచ్చిన పర్వాలేదు అన్నారు.. రేవంత్ రెడ్డి బురద చల్లి పారిపోయే రకమని కేటిఆర్ ఎద్దేవా చేశారు….



