rknews10

1113 POSTS

Exclusive articles:

ప్రధాని, ముఖ్యమంత్రుల కాన్ఫరెన్స్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. కరోనా వ్యాప్తి కట్టడి, లాక్ డౌన్ అమలు జరుగుతున్న తీరు, ఆంక్షల కొనసాగింపు, సడలింపు తదితర అంశాలపై సీఎంలతో ప్రధాని చర్చిస్తున్నారు. లాక్ డౌన్...

కరోన సమయంలో జర్నలిస్టుల సేవలు అభినందనీయం…. డిసిసి అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోన మహమ్మారి పై నిత్యం సమాచారం ఇస్తూ ప్రజలను చైతన్య పరుస్తున్న జర్నలిస్టుల సేవలు అమోఘం అని డిసిసి అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు లాక్ డౌన్ సమయంలో...

విద్యార్థి నాయకుడి దాతృత్వం

కరోన మహమ్మారి ప్రపంచాన్నే అతలాకుతలం చేస్తుంది .దింతో ప్రజలు అప్రమత్తమై పూర్తిగా ఇంటికే పరిమితమైయ్యారు. దేశంలో గత నెల రోజులుగా లాక్ డౌన్ కొనదాగుతుండగా, ప్రజలందరు ఉపాధిని కోల్పోయి ఇంట్లోనే ఉంటున్నారు దింతో...

కరోనా స్వీయ నియంత్రణతోనే అదుపు మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని స్వీయ నియంత్రణతోనే అదుపుచేయవచ్చునని బిజెపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు అన్నారు. శనివారం ఆయన హన్మకొండ రాంనగర్‌లో హన్మకొండ జర్నలిస్టుల పరపతి సంఘం సభ్యులకు...

కరోనా పాజిటివ్ కుటుంబ సభ్యులకు ఉచితంగా ఇంటి వద్దకే నిత్యావసరాలు

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆపన్నులకు అండగా ఉండేందుకు రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అనాధలు, ఈ కష్ట సమయంలో తిండి దొరకక అలమటిస్తున్న...

Breaking

spot_imgspot_img