rknews10
1113 POSTS
Exclusive articles:
ప్రజలకు , ప్రభుత్వ యంత్రాగానికి వారధులు జర్నలిస్టులు
ప్రజలకు, ప్రభుత్వ యంత్రాగానికి వారధులు జర్నలిస్టులు - ఉమ్మడి జిల్లా ట్రెస్సా అధ్యక్షుడు రాజ్కుమార్
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వ అమలు చేస్తున్న లాక్డౌన్లో జరుగుతున్న పరిణామాలు, విషయాలను ప్రజలకు, ప్రభుత్వయంత్రాగానికి మద్య...
తెలంగాణలో కొత్తగా 27 కరోనా కేసులు
తెలంగాణలో ఇవాళ కొత్తగా 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. వాటిలో జీహెచ్ఎంసీ పరిధిలో 13, జోగులాంబ జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయన్నారు....
ఉపాసమైనా ఉందాం…ప్రాణాలు కాపాడుకుందాం
ఈ ఆపత్కాలంలో అందరం కలిసి కట్టుగా ఉందాం. సేవా బావంతో మసలుదాం. మానవతను చాటుదాం. ఆర్థిక సంక్షోభం ఉన్నా... సీఎం కెసిఆర్ గారు ప్రజా సంక్షేమం వీడలేదు. ఓ పూట ఉపాసమైనా ఉందాం...
ఆ చిన్నారి పేరు లాక్ డౌన్
కరోన వైరస్ కారణంగా దాదాపు ప్రపంచమే లాక్ డౌన్ కారణంగా ఇంట్లో కూర్చుంది. ఎవరు గడపదాటి బయటకు రాకుండా ఇంట్లోనే గడుపుతున్నారు.మరో వైపు వివిధ వ్యాపారాల కారణంగా అనేక మంది తమ ఇంటికి...
రైతు గర్వపడేలా సేవలు అందిస్తాం
జయశంకర్ భపాల్ పల్లి మహాదేవపూర్ మండల కేంద్రంలో ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మెన్ చల్ల తిరుపతయ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జయశంకర్ భూపాలపల్లి జడ్పీ చైర్ పర్సన్...
Breaking


