rknews10

1113 POSTS

Exclusive articles:

త్రినగరిలో డ్రోన్ కెమెరాలతో నిఘా: వరంగల్ పోలీస్ కమిషనర్ డా. వి. రవీందర్

వరంగల్ ట్రై సిటిలో లాక్ డౌన్ ఉత్తర్వులను అతిక్రమించే వారిని గుర్తించేందుకు వరంగల్ నగరంలో ఇకపై డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా పెట్టడం జరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ గురువారం వెల్లడించారు. కరోనా వ్యాధి...

కార్ పాస్ తెచ్చిన తంటా

మంచిర్యాల ఏసీపీ డిజిపి కార్యాలయానికి అటాచ్ తన స్నేహితుడు పోలీస్ శాఖ నుంచి పాస్ ను పొంది హైద్రాబాద్ మహానగరంలో తిరుగుతుంటే, తాను కూడా అలాగే తిరగాలనుకున్నాడు ఓ వ్యక్తి. తన మిత్రుణ్ణి సంప్రదించి...

చెట్టుకు ఉరి వేసుకున్న కానిస్టేబుల్

ఏమైందో ఏమో తెలియదు అప్పటి దాకా విధులు నిర్వహించిన కానిస్టేబుల్ విగత జీవిగా మారిపోయాడు. తాను విధులు నిర్వహిస్తున్న చోటనే ఉరి వేసుకొని ప్రాణం తీసుకున్నాడు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ ఆర్టీసీ...

విధి నిర్వహణలో జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలి టీజీఓఏ నాయకులు

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న ఈతరుణంలో విధి నిర్వహణల్లో ఉన్న ప్రతి జర్నలిస్టు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ గెజిటెడ్ అసోసియేషన్ నాయకులు అన్నమనేని జగన్మోహన్‌రావు, కోల రాజేష్ కుమార్ లు అన్నారు. ఆయన...

పార్టీ ఆవిర్భావ పండుగను నిరాడంబరంగా జరుపుకుందాం

పార్టీ ఆవిర్భావ పండుగను నిరాడంబరంగా జరుపుకుందాం --- ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు. ఈనెల (ఏప్రిల్) 27 తో తెలంగాణ రాష్ట్ర సమితికి 20 సంవత్సరాలు నిండుతున్నాయి. మామూలుగా అయితే ఈ పండుగను ఉత్సవ...

Breaking

spot_imgspot_img