rknews10
1113 POSTS
Exclusive articles:
ఒక్కరోజే కరోన బారిన 66 మంది
తెలంగాణలో ఒక్క రోజే 66 మంది కరోన బారిన పడ్డారు.కరోన కాస్త అదుపులోకి వస్తున్నదని అనుకుంటున్న సమయంలోనే ఇంత పెద్దమొత్తంలో కరోన బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది.కరోనపై శుక్రవారం ఆరోగ్య శాఖ విడుదలచేసిన...
గాంధీ’లో డేటా ఎంట్రీ ఆపరేటర్కు కరోన
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి సిబ్బందికి కూడా కోవిడ్ వైరస్ సోకినట్లు నిర్ధారణకావడంతో అందరిలోనూ మరింత ఆందోళన మొదలైంది.
హైదరాబాద్లో కరోనా కల్లోలం రేపుతోంది. తాజాగా సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి సిబ్బందికి కూడా కోవిడ్ వైరస్...
వింత శిశువు జననం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో వింత శిశువు జన్మించింది శుక్రవారం జిల్లా లోని ఏరియా హాస్పిటల్ కు నాగారం గ్రామానికి చెందిన బొద్దులరాజు భార్య, కళ ను ప్రసవ నిమిత్తం ఆశ కార్యకర్త...
హైదరాబాద్లో ఉచిత క్యాబ్ సర్వీస్..
లాక్డౌన్ నేపథ్యంలో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సులతో పాటు ఆటోలు, క్యాబ్ సర్వీసులు ఆగిపోయాయి. వ్యక్తిగత, నిత్యావసర సరుకులను చేరవేసే వాహనాలు తప్ప ఏవీ తిరగడం లేదు. ఈ నేపథ్యంలో...
ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు
డీఐజీలుగా పదోన్నతులు పొందిన ఆరుగురు ఐపీఎస్ అధికారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2006 బ్యాచ్కు చెందిన ఆరుగురు ఐపీఎస్ అధికారులకు డీఐజీలుగా ఇప్పటికే పదోన్నతులు కల్పించారు....
Breaking


