rknews10

1112 POSTS

Exclusive articles:

మే 3 వరకు లాక్ డౌన్:మోదీ

దేశ వ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ విదిస్తున్నట్లు ప్రధాని మోదీ స్పష్టం చేశారు. మంగళ వారం ఆయన జాతిని ఉదేశించి ప్రసంగించారు. కరోనపై ప్రజల నిబద్ధతను ఆయన ప్రశంసించారు సైనికుల్లా...

అక్రమ మద్యం కేసులో అధికార పార్టీ సర్పంచ్ భర్త

ఓ వైపు రాష్ట్రం కరోనతో సతమతం అవుతుంటే అక్రమ మార్గం లో సంపాదనకు కొంతమంది తెగ బడుతున్నారు. లాక్ డౌన్ తో సర్వం బంద్ లో ఉంటే దానిని ఆసరాగా తీసుకుని కొందరు...

లండన్ లో తెలంగాణ కు చెందిన విద్యార్థి మృతి

వరంగల్ అర్బన్ జిల్లా ఐనవొలు మండలం రాంనగర్ చెందిన విద్యార్థి ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లి గుండెపోటుతో మృతి చెందాడు . గ్రామస్తుల కథనం ప్రకారం రాంనగర్ చిన్న కవిత కుమారస్వామి...

నాయీబ్రాహ్మనులకు నిత్యావసరాల పంపిణీ

లాక్ డాన్ కారణంగా ఈ రోజు నల్లగొండ పట్టణంలోని నిరుపేద నాయీబ్రాహ్మణ కుటుంబాలకు నాయీబ్రాహ్మణ సేవా సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షులు శ్రీ నేలపట్ల రమేష్ నాయీ గారి(సొంత ఖర్చుల) సహకారంతో బియ్యంతో...

తీవ్రత పెరుగుతుంది జాగ్రత్త

దేశంలోనూ, రాష్ట్రంలోనూ కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువ అవుతున్నందున ప్రజలు మరింత జాగ్రత్తగా, అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కోరారు. తెలంగాణలో ఆదివారం కొత్తగా 28 మందికి...

Breaking

spot_imgspot_img