rknews10

1111 POSTS

Exclusive articles:

రైతుల్లో మనోధైర్యం నింపేందుకే

రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనే పూచి ప్రభుత్వానిదేనని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖమంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం మామడ మండలంలోని పొన్కల్ గ్రామంలో మార్కెట్ ఆధ్వర్యంలో ఏర్పాటు...

కరోనాను ఎదుర్కొందాం – ఆర్థిక మంత్రి హరీశ్ రావు

కరోనా బాధితుల‌ సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇచ్చేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు , ఆయన నివాసముంటున్న వసంత్ వ్యాలీ కాలనీ...

దేశంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఈ నెంబర్ కి కాల్ చేయండి 1930: కిషన్ రెడ్డి‌

దేశంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఈ నెంబర్ కి కాల్ చేయండి అంటూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కోరారు. రాజకీయాలు పక్కనపెట్టి ,కరోన మహమ్మారిని ఎదుర్కొనేందుకు...

30 వరకు విమానం ఎగిరేది లేదు

దేశవ్యాప్త లాక్ డౌన్ నేపథ్యంలో ఎయిర్ ఇండియా తన సర్వీసులను ఏప్రిల్ 30 వ తేదీ వరకూ నిలిపివేయనున్నట్లు తెలిపింది. దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను సైతం నడపరాదని ఎయిరిండియా నిర్ణయించింది. దేశంలో...

సీఎం పిలుపునిచ్చిన చలనం లేదు

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రజాప్రతినిధులు ప్రజల మధ్య ఉంటు అవగాహన కల్పించాలని సీఎం పిలుపునిచ్చిన కొంతమంది ప్రజా ప్రతినిధుల చెవికి ఎక్కలేదు.కొందరు పర్యటనలు,ప్రజా అవాఘన పేరుతో కనీస జాగ్రత్తలు పాటించకుండా అతి...

Breaking

spot_imgspot_img