Tag: Warangal

Browse our exclusive articles!

నాయకా ఇదేం పద్ధతి !

ఇన్నిరోజులు పార్టీ జెండా మోసి ప్రస్తుతం పార్టీ మారుతున్నాం అని నాయకులు ప్రకటించగానే ఆ మాటలు కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారట. పార్టీ మారుతున్నామని తమ నాయకులు కొందరు చెప్తుంటే... మరి కొందరు పరోక్ష...

టిఆర్ఎస్ పతనం ఓరుగల్లునుంచే

బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ భయంతో కాదు మోడీ పై ఉన్న అభిమానంతో బీజేపీ లో చేరుతున్నారు గ్రేటర్ ఎన్నికలలో కారు పంచర్ అవ్వడం ఖాయం టిఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిన...

తూర్పు రాజకీయం: ఎవరిధీమా వారిదే….!

తూర్పులో అవకాశం కోసం సీనియర్ల ఎదురుచూపులు గులాబీలో అంతా ఆశవహులే.. నాయకుడికోసం.కాంగ్రెస్ ఎదురుచూపులు అధిష్టానాలపై ఆశలు. నమ్ముకున్న వారిపైనే అంతా భారం మేయర్ పదవిపై ఆశలు పెంచుకుంటున్న వద్దిరాజు తూర్పు, పశ్చిమ ఆశవహుల్లో అసంతృప్తి...? వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అన్ని పార్టీల...

అనవసరంగా బయటికి రావద్దు: అదనపు ఎస్పీ శ్రీ వి. శ్రీనివాసులు

లాక్ డౌన్ నేపద్యంలో జిల్లాలో అత్యవసరం కానీ పనుల కోసం ప్రజలు బయటికి రావద్దని, ముఖ్యంగా వృద్దులు, చిన్న పిల్లలు, గర్భిణీలు ఎమర్జెన్సీ అయితే తప్ప రోడ్డు ఎక్కద్దని అన్నారు. నిత్యావసరాల కోసం...

అభివృద్ది కోసం మారుమూల కిరణం

మారుమూల గ్రామాల సమగ్ర అభివృద్ధికి మారుమూల కిరణం పేరుతో అభివృద్ధి పనులు చేపట్టాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీం అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్...

Popular

డ్వాక్రా మహిళల సొమ్ముకు రెక్కలు..?17 ఏళ్లుగా ఆ సీఏ పెత్తనం..!

మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా నిలవాల్సిన డ్వాక్రా సంఘంలోనే ‘కమీషన్’ దందా నడుస్తోందా..? బ్యాంకు నుంచి సభ్యురాలి పేరుతో రూ.లక్ష రుణం మంజూరైతే.. రూ.90 వేలు ఓ సీఏ ఖాతాలోకి మళ్లుతున్నాయా..? పని కావాలన్నా, రుణం రావాలన్నా రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ముట్టజెప్పాల్సిందేనా..? శాయంపేట మండలం తహరాపూర్‌లోని మహాలక్ష్మి డ్వాక్రా సంఘాల వ్యవహారంపై వినిపిస్తున్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

కాపు ఉద్యమ నేత ఇకలేరు…

మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం (73) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ముద్రగడ పద్మనాభం మృతి చెందిన విషయాన్ని ఆయన కుమారుడు ముద్రగడ గిరి ప్రకటించారు.

రేవంత్ వ్యాఖ్యల రచ్చ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి సీఎం చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెస్ట్ మారేడ్‌పల్లి, జగిత్యాల పోలీస్ స్టేషన్లలో వేర్వేరుగా ఫిర్యాదులు అందజేసి, సీఎం రేవంత్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

మడికొండ శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు మడికొండ గ్రామ శివారులో పోలీసులు దాడి నిర్వహించారు. మడికొండ ఎస్‌ఐ రాజబాబు సిబ్బందితో కలిసి ఆకస్మికంగా దాడి చేసి పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

Subscribe

spot_imgspot_img