Tag: Warangal

Browse our exclusive articles!

కరోన వేళా ప్లెక్సీ గోల……!

శాయంపేటలో రూరల్ జడ్పీ ఛైర్మన్ ను నిలదీసిన స్థానిక గులాబీ నేతలు వరంగల్ రూరల్ జిల్లా పరిషత్ చైర్మన్ గండ్ర జ్యోతి కి శాయంపేట మండల కేంద్రంలో చుక్కెదురైంది. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం...

కరోన సమయంలో జర్నలిస్టుల సేవలు అభినందనీయం…. డిసిసి అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోన మహమ్మారి పై నిత్యం సమాచారం ఇస్తూ ప్రజలను చైతన్య పరుస్తున్న జర్నలిస్టుల సేవలు అమోఘం అని డిసిసి అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు లాక్ డౌన్ సమయంలో...

విద్యార్థి నాయకుడి దాతృత్వం

కరోన మహమ్మారి ప్రపంచాన్నే అతలాకుతలం చేస్తుంది .దింతో ప్రజలు అప్రమత్తమై పూర్తిగా ఇంటికే పరిమితమైయ్యారు. దేశంలో గత నెల రోజులుగా లాక్ డౌన్ కొనదాగుతుండగా, ప్రజలందరు ఉపాధిని కోల్పోయి ఇంట్లోనే ఉంటున్నారు దింతో...

కరోనా స్వీయ నియంత్రణతోనే అదుపు మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని స్వీయ నియంత్రణతోనే అదుపుచేయవచ్చునని బిజెపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు అన్నారు. శనివారం ఆయన హన్మకొండ రాంనగర్‌లో హన్మకొండ జర్నలిస్టుల పరపతి సంఘం సభ్యులకు...

ప్రజలకు , ప్రభుత్వ యంత్రాగానికి వారధులు జర్నలిస్టులు

ప్రజలకు, ప్రభుత్వ యంత్రాగానికి వారధులు జర్నలిస్టులు - ఉమ్మడి జిల్లా ట్రెస్సా అధ్యక్షుడు రాజ్‌కుమార్‌ కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వ అమలు చేస్తున్న లాక్‌డౌన్‌లో జరుగుతున్న పరిణామాలు, విషయాలను ప్రజలకు, ప్రభుత్వయంత్రాగానికి మద్య...

Popular

డ్వాక్రా మహిళల సొమ్ముకు రెక్కలు..?17 ఏళ్లుగా ఆ సీఏ పెత్తనం..!

మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా నిలవాల్సిన డ్వాక్రా సంఘంలోనే ‘కమీషన్’ దందా నడుస్తోందా..? బ్యాంకు నుంచి సభ్యురాలి పేరుతో రూ.లక్ష రుణం మంజూరైతే.. రూ.90 వేలు ఓ సీఏ ఖాతాలోకి మళ్లుతున్నాయా..? పని కావాలన్నా, రుణం రావాలన్నా రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ముట్టజెప్పాల్సిందేనా..? శాయంపేట మండలం తహరాపూర్‌లోని మహాలక్ష్మి డ్వాక్రా సంఘాల వ్యవహారంపై వినిపిస్తున్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

కాపు ఉద్యమ నేత ఇకలేరు…

మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం (73) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ముద్రగడ పద్మనాభం మృతి చెందిన విషయాన్ని ఆయన కుమారుడు ముద్రగడ గిరి ప్రకటించారు.

రేవంత్ వ్యాఖ్యల రచ్చ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి సీఎం చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెస్ట్ మారేడ్‌పల్లి, జగిత్యాల పోలీస్ స్టేషన్లలో వేర్వేరుగా ఫిర్యాదులు అందజేసి, సీఎం రేవంత్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

మడికొండ శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు మడికొండ గ్రామ శివారులో పోలీసులు దాడి నిర్వహించారు. మడికొండ ఎస్‌ఐ రాజబాబు సిబ్బందితో కలిసి ఆకస్మికంగా దాడి చేసి పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

Subscribe

spot_imgspot_img