rknews10

1133 POSTS

Exclusive articles:

ఈ దందా ఆగేలా లేదు…!

శాయంపేట లో అక్రమ మొరం దందా... అనుమతులు లేకున్నా యదేచ్చగా మొరం తరలింపు. ఒక్కరోజులో 20 లక్షల రూపాయల మొరం తరలింపు. చీకటి పడితే చాలు అక్రమార్కుల ఇష్టారాజ్యమే... కాసుల వర్షం...

మంత్రి పట్టించుకోవాల్సిందే….!

పేదల పెద్దాసుపత్రి గాడి తప్పుతోంది...పాలన సరిగా లేక సమస్యలతో సతమతమవుతుంది... ఆసుపత్రిని పట్టించుకోవాల్సిన ఎంజీఎం అధికారులు ఎవరికివారే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి...సిబ్బంది మొదలుకొని వైద్యం వరకు అన్ని సమస్యల...

ఇప్పుడేం చేద్దాం…?

న్యూస్10 సోమవారం సంచికలో వెలువరించిన"ప్రభుత్వ భూమి పై కాంట్రాక్టర్ కన్ను" అనే కథనం తీవ్ర చర్చకు దారితీస్తోంది ....నాలా కన్వర్షన్ అయిన భూమిలో కాకుండా ప్రభుత్వ భూమిలో 10 గుంటలు చదును చేసి...

ఎంజియం కాంట్రాక్టర్ తప్పు తేల్చేదెవరు……?

తనవద్ద పనిచేస్తున్న సిబ్బందికి వేదింపులు, నిబంధనల ప్రకారం నిర్ణయించిన జీతాల్లో ఇష్టం వచ్చినట్లు కోత... ఇదేంటని ప్రశ్నిస్తే నోటికివచ్చిన బండబూతులు...అరకొర సిబ్బందిని నియమించి ఫుల్లుగా బిల్లు మంజూరి చేసుకోవడం...ఇవి ఎంజీఎం లో ప్రస్తుతం...

ప్రభుత్వ భూమిపై కాంట్రాక్టర్ కన్ను….?

అతనో పలుకుబడి ఉన్న బడా కాంట్రాక్టర్ ....తన అనుభవాన్నంతా రంగరించి 2 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని దక్కించుకునేందుకు తన వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది... ఇంకేముంది సర్కార్ భూమిని దక్కించుకునేందుకు వేసిన...

Breaking

spot_imgspot_img