rknews10

1125 POSTS

Exclusive articles:

ప్రభుత్వాలది దిగజారుడు రాజకీయం

ధాన్యం కొనుగోలు లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. పత్తిపాక గ్రామంలో ఉన్న కల్లాల వద్ద ఆరబోసిన ధాన్యాన్ని...

పేద విద్యార్థినికి చేయూత.

హాసన్ పర్తి కి చెందిన సరయు అనే అమ్మాయి నిరుపేద కుటుంబానికి చెందిన సరయుకు హరిత యోగా శిబిరం తరఫున కాలేజీ ఫీజు కోసం 20 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం...

హసన్ పర్తి లో మట్టి ఇసుక మాయ….!

మట్టి ఇసుక దందాలో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు.లారీలకొద్ది మట్టిని తవ్వి నీటితో కడిగి ఇసుకను తీసి అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు. నాసిరకం ఇసుక దందాను యధేచ్చగా కొనసాగిస్తు కాసులు వెనకేసుకుంటున్నారు. హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండల...

పలివేల్పుల స్కామ్ లో ఓ మిల్లు….?

హన్మకొండ జిల్లాలోని పలివేల్పుల ధాన్యం కొనుగోలు కేంద్రం లో కొనుగోళ్లు లేకున్నా కొనుగోళ్లు చేసినట్లు చూపి లక్షల రూపాయలు అక్రమానికి పాల్పడడంలో వరంగల్ నగర శివారులోని ఓ మిల్లు ప్రముఖ పాత్ర పోషించినట్లు...

కబ్జారాయుళ్లు పోలీసులకు దొరకడం లేదట….?

ఒకటి కాదు రెండు కాదు ఆరు కోట్లకుపైగా విలువచేసే ప్రభుత్వ భూమి ఆ భూమి పై కొందరు కబ్జారాయుళ్ల కన్ను పడింది.గుట్టుచప్పుడు కాకుండా మెల్లమెల్లగా ఆ భూమిని కబ్జా చేసి సొమ్ము చేసుకోవాలనుకున్నారు......

Breaking

spot_imgspot_img