rknews10
1113 POSTS
Exclusive articles:
చేప ప్రసాదం బంద్
ఆస్తమా కోసం మృగా శిర కార్తె లో వేసే చేప ప్రసాదం ను నిలిపివేస్తున్నట్లు బత్తిని సోదరులు ప్రకటించారు. కరోన వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో ఈ సారి చేప...
పెరుగుతున్న కరోన కేసులు ఈ రోజు 79
డబల్ డిజిట్ నుంచి సింగల్ డిజిట్ కు పడిపోయిన కరోన పాజిటివ్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 79 కరోన పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది....
రైళ్లను ఇప్పుడే నడుపొద్దు:కేసీఆర్
కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో నిలిపేసిన ప్రయాణికుల రైళ్లను ఇప్పుడే పునరుద్ధరించవద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాల అప్పులను రీ షెడ్యూల్...
పోలీసులకు కరోన పాజిటివ్
మహారాష్ట్రలో కరోనా కలవరపెడుతోంది.లాక్ డౌన్ తో ఎన్ని జాగ్రత్తలు పాటించిన ఇంకా తగ్గు ముఖం పట్టడం లేదు.దీంతో రాష్ట్ర ప్రజలు ఆందోళన పడుతున్నారు. దేశంలో అత్యధిక కోవిడ్-19 పాజిటివ్ కేసులు మహారాష్ట్రలోనే ఉన్నాయి....
ఎన్కౌంటర్లో ఎస్సై, నలుగురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. మన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్ధోని గ్రామ సమీపంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మదన్వాడా ఎస్సై ఎస్.కె.శర్మ, మహిళా మావోయిస్టుతో...
Breaking


