rknews10
1166 POSTS
Exclusive articles:
ఎంత భయం..!
మాటంటే భయమే
పాటంటే భయమే
రాతంటే భయమే
ధిక్కార స్వరాల మోము చూడాలన్న భయమే
ఆ భయమే కదా.....?
మాట,పాట,రాత,ధిక్కార స్వరాలను బందించాలని చూ స్తుంది
ప్రజా కంటకులారా....?
మీ భయమే మా విజయానికి పునాది.
మీ అవినీతి పునాదులు కదిలే రోజు దగ్గర్లోనే...
హైకోర్టు సంచలనం: నిర్భయ దోషులకు 20న ఉరి
ఉరిశిక్ష తప్పించుకోవడానికి నానా రకాల ప్లాన్లు వేసిన నిర్భయ దోషులకు ఎట్టకేలకు మూడింది. ఢిల్లీ పటియాలా కోర్టులో చివరకు నిర్భయ దోషులకు చుక్కెదురైంది. నలుగురు దోషుల క్షమాభిక్ష పిటీషన్లను కోర్టు తోసిపుచ్చింది.
గురువారం విచారణ...
దాడిపై రాహూల్ సిప్లిగంజ్ సంచలన వ్యాఖ్యలు
తనపై దాడి విషయంలో ప్రముఖ గాయకుడు రాహూల్ సిప్లిగంజ్ స్పందించారు. పబ్బులో అమ్మాయిలపై కామెంట్స్ చేస్తుండడంతోనే తాను ప్రశ్నించగా... దాడి చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే సోదరుడు ఉద్దేశపూర్వకంగా అతడి మిత్రులతో కలిసి దాడి...
Breaking
డ్వాక్రా మహిళల సొమ్ముకు రెక్కలు..?17 ఏళ్లుగా ఆ సీఏ పెత్తనం..!
మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా నిలవాల్సిన డ్వాక్రా సంఘంలోనే ‘కమీషన్’ దందా నడుస్తోందా..? బ్యాంకు నుంచి సభ్యురాలి పేరుతో రూ.లక్ష రుణం మంజూరైతే.. రూ.90 వేలు ఓ సీఏ ఖాతాలోకి మళ్లుతున్నాయా..? పని కావాలన్నా, రుణం రావాలన్నా రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ముట్టజెప్పాల్సిందేనా..? శాయంపేట మండలం తహరాపూర్లోని మహాలక్ష్మి డ్వాక్రా సంఘాల వ్యవహారంపై వినిపిస్తున్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
కాపు ఉద్యమ నేత ఇకలేరు…
మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం (73) కన్నుమూశారు. హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ముద్రగడ పద్మనాభం మృతి చెందిన విషయాన్ని ఆయన కుమారుడు ముద్రగడ గిరి ప్రకటించారు.
రేవంత్ వ్యాఖ్యల రచ్చ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి సీఎం చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెస్ట్ మారేడ్పల్లి, జగిత్యాల పోలీస్ స్టేషన్లలో వేర్వేరుగా ఫిర్యాదులు అందజేసి, సీఎం రేవంత్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
మడికొండ శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి
పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు మడికొండ గ్రామ శివారులో పోలీసులు దాడి నిర్వహించారు. మడికొండ ఎస్ఐ రాజబాబు సిబ్బందితో కలిసి ఆకస్మికంగా దాడి చేసి పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.


