rknews10

1166 POSTS

Exclusive articles:

బియ్యం కావాలంటే….సర్ఫ్ కొనాల్సిందే

పాత ముగ్దుమ్ పురం లో రేషన్ డీలర్ వింత మెలిక కొనకుంటే బియ్యం కట్... రేషన్ కార్డు తిరిగి ఇచ్చేది లేదు ఆవేదన వ్యక్తం చేస్తున్నా ప్రజలు ...

నమ్మక ద్రోహి…!

నాటకాన్ని బాగా రక్తి కట్టిస్తాడు ఆస్కార్ అవార్డును మించిన నటన చేస్తాడు నీ కుటుంబంతో బంధం పెనవేసుకున్నట్లు నంగ నాచి కబుర్లు చెప్తాడు కపట ప్రేమను ఒలకబోస్తూ అవసరాలు తీర్చుకుంటాడు నోటితో మాట్లాడుతూనే నొసటితో వెక్కిరిస్తాడు అవసరం తీరాక తుర్రు...

జనఇష్టునిగానే ఉంటా…

తెలుగు జర్నలిజంలో ఏక్కడో ఓ చోట కనీసం మిణుగురు పురుగు లాగానైన ఓ వెలుగు వెలగాలనేది ఓ ఆశ,అశయం అందుకు తగ్గట్టుగానే నాకు తోచిన,చేతనైన రీతిలో నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను.ఈ...

ఊక దంపుడు ఏ లా..!

ఎవడ్రా....!ఇక్కడ చెమట చుక్కలను ధార పోసి ఉత్పత్తి లో భాగమయ్యింది. ఎవడ్రా.. మీకు శ్రమ చేసి మూడు పూటల నోటికి ముద్ద లందిస్తుంది బొట్టు,బోనం పెట్టుకొని ఊరేగుతు నోటికి వచ్చింది వాగడం కాదురా...! దమ్ముంటే తట్ట,పార పట్టుకొని...

నేతి బీర గాండ్లు…!

సహాజ వనరులు ఎవడికో ధారాదత్తం చేస్తారు పర్యవరణాన్ని కాపాడాలని పిలుపునిస్తా రు నాయకులే కబ్జా కోరులై అడవులను ఆక్రమిస్తారు చెట్లను కాపాడండి అంటూ ఉపన్యాసాలు...దంచుతారు అనుచర గణాలతో వీరంగం సృష్టిస్తారు శాంతి భద్రతలే తమ ద్యేయమని ప్రకటనలు చేస్తారు నోటితో మాట్లాడుతారు నొసటితో...

Breaking

డ్వాక్రా మహిళల సొమ్ముకు రెక్కలు..?17 ఏళ్లుగా ఆ సీఏ పెత్తనం..!

మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా నిలవాల్సిన డ్వాక్రా సంఘంలోనే ‘కమీషన్’ దందా నడుస్తోందా..? బ్యాంకు నుంచి సభ్యురాలి పేరుతో రూ.లక్ష రుణం మంజూరైతే.. రూ.90 వేలు ఓ సీఏ ఖాతాలోకి మళ్లుతున్నాయా..? పని కావాలన్నా, రుణం రావాలన్నా రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ముట్టజెప్పాల్సిందేనా..? శాయంపేట మండలం తహరాపూర్‌లోని మహాలక్ష్మి డ్వాక్రా సంఘాల వ్యవహారంపై వినిపిస్తున్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

కాపు ఉద్యమ నేత ఇకలేరు…

మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం (73) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ముద్రగడ పద్మనాభం మృతి చెందిన విషయాన్ని ఆయన కుమారుడు ముద్రగడ గిరి ప్రకటించారు.

రేవంత్ వ్యాఖ్యల రచ్చ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి సీఎం చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెస్ట్ మారేడ్‌పల్లి, జగిత్యాల పోలీస్ స్టేషన్లలో వేర్వేరుగా ఫిర్యాదులు అందజేసి, సీఎం రేవంత్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

మడికొండ శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు మడికొండ గ్రామ శివారులో పోలీసులు దాడి నిర్వహించారు. మడికొండ ఎస్‌ఐ రాజబాబు సిబ్బందితో కలిసి ఆకస్మికంగా దాడి చేసి పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
spot_imgspot_img