rknews10

1166 POSTS

Exclusive articles:

ఆర్టీసీ ఉద్యోగులకు సగం వేతనాలే

లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగులకు మార్చి నెల జీతం సగమే అందనుంది. రెండు వారాలుగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ఆదాయం ఆగి పోయింది. ఫలితంగా జీతాల చెల్లింపు కష్టతరమైంది....

ఉద్యోగులకు అండగా మంత్రి

బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని 8 మండలాల్లోని అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 1200 మంది అధికారులు,ఉద్యోగులకు రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అండగా...

స్వీయ నిర్బంధమే కరోనా నివారణకు మార్గం – వరంగల్ పోలీస్ కమిషనర్ డా. వి. రవీందర్

ప్రజలు స్వీయ నిర్బంధంలో వుంటే కరోనాను నియంత్రించగలమని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు పిలుపునిచ్చారు. కరోనా వ్యాధి అనుమానుతుల ప్రాంతాలను వరంగల్ పోలీస్ కమిషనర్ వరంగల్ అర్బన్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు,...

బియ్యం ఇవ్వకుంటే…. చస్తార..?

ప్రభుత్వం ,అధికారులు ఎంతగా చెప్పిన రేషన్ డీలర్లు మాత్రం వినేటట్లులేరు.వరంగల్ రూరల్ జిల్లా లో ఓ రేషన్ డీలర్ సర్ఫ్ కొంటేనే బియ్యం ఇస్తానని చెప్పగా తాజాగా వరంగల్ నగరంలోని గిర్మాజిపేటలో ఓ...

న్యూస్10 కథనానికి స్పందన – రేషన్ షాప్ సీజ్

కరోన నేపద్యంలో కేంద్రప్రభుత్వం ప్రజలకు ఉచితంగా అందిస్తున్న 12 కిలోల బియ్యం కిలో సర్ఫ్ కొంటేనే ఇస్తామంటూ మెలిక పెట్టిన డీలర్ కు చెక్ పెట్టారు రెవెన్యూ అధికారులు.డీలర్ కక్కుర్తిపై బియ్యం కావాలంటే...సర్ఫ్...

Breaking

డ్వాక్రా మహిళల సొమ్ముకు రెక్కలు..?17 ఏళ్లుగా ఆ సీఏ పెత్తనం..!

మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా నిలవాల్సిన డ్వాక్రా సంఘంలోనే ‘కమీషన్’ దందా నడుస్తోందా..? బ్యాంకు నుంచి సభ్యురాలి పేరుతో రూ.లక్ష రుణం మంజూరైతే.. రూ.90 వేలు ఓ సీఏ ఖాతాలోకి మళ్లుతున్నాయా..? పని కావాలన్నా, రుణం రావాలన్నా రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ముట్టజెప్పాల్సిందేనా..? శాయంపేట మండలం తహరాపూర్‌లోని మహాలక్ష్మి డ్వాక్రా సంఘాల వ్యవహారంపై వినిపిస్తున్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

కాపు ఉద్యమ నేత ఇకలేరు…

మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం (73) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ముద్రగడ పద్మనాభం మృతి చెందిన విషయాన్ని ఆయన కుమారుడు ముద్రగడ గిరి ప్రకటించారు.

రేవంత్ వ్యాఖ్యల రచ్చ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి సీఎం చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెస్ట్ మారేడ్‌పల్లి, జగిత్యాల పోలీస్ స్టేషన్లలో వేర్వేరుగా ఫిర్యాదులు అందజేసి, సీఎం రేవంత్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

మడికొండ శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు మడికొండ గ్రామ శివారులో పోలీసులు దాడి నిర్వహించారు. మడికొండ ఎస్‌ఐ రాజబాబు సిబ్బందితో కలిసి ఆకస్మికంగా దాడి చేసి పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
spot_imgspot_img