rknews10

1168 POSTS

Exclusive articles:

30 వరకు విమానం ఎగిరేది లేదు

దేశవ్యాప్త లాక్ డౌన్ నేపథ్యంలో ఎయిర్ ఇండియా తన సర్వీసులను ఏప్రిల్ 30 వ తేదీ వరకూ నిలిపివేయనున్నట్లు తెలిపింది. దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను సైతం నడపరాదని ఎయిరిండియా నిర్ణయించింది. దేశంలో...

సీఎం పిలుపునిచ్చిన చలనం లేదు

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రజాప్రతినిధులు ప్రజల మధ్య ఉంటు అవగాహన కల్పించాలని సీఎం పిలుపునిచ్చిన కొంతమంది ప్రజా ప్రతినిధుల చెవికి ఎక్కలేదు.కొందరు పర్యటనలు,ప్రజా అవాఘన పేరుతో కనీస జాగ్రత్తలు పాటించకుండా అతి...

డ్రోన్ స్ప్రే ను ప్రారంభించిన మంత్రి ఎర్ర‌బెల్లి

మ‌హ‌బూబాబాద్ జిల్లా తొర్రూరులో రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు శ‌నివారం డ్రోన్ స్ప్రేను ప్రారంభించారు. డ్రోన్ సాయంతో పై నుంచి నేరుగా సోడియం హైపో...

లైట్లు ఆర్పెస్తే ఏం కాదు

ఈ ఆదివారం రాత్రి 9 గంటలకు లైట్లు ఆపివేయడం వల్ల తెలంగాణ పవర్ గ్రిడ్ పై ఎలాంటి ప్రభావం పడదని తెలంగాణ ట్రాన్స్ కో సీఎండి ప్రభాకర్ రావు అన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ...

ఉపసభాపతి కి కోపం వచ్చింది…..!

అరకొర సహాయక చర్యల పై ఉప సభాపతి తీగుల్ల పద్మారావు కోపం చేశారు. ప్రస్తుతం ప్రజలు విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, ఆపదలో ఉన్న వారిని ఆదుకొనేందుకు అందరూ ముందుకు రావాలని ఉప సభాపతి తీగుల్ల...

Breaking

త్రిపుర డీజీపీ అనురాగ్‌ ధన్‌ఖడ్‌ ఆత్మహత్య

త్రిపుర రాష్ట్ర పోలీసు శాఖలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ) అనురాగ్‌ ధన్‌ఖడ్‌ ఆత్మహత్య చేసుకున్నారు. అగర్తలాలోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఆయన తన సర్వీస్‌ గన్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడించింది.

లైంగికంగా లొంగకుంటే వేధింపులే…?

వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఓ జిల్లా లో ఆ ఉన్నతాధికారి బరితెగించాడట … తనకు లైంగికంగా లొంగడం లేదని ఓ మహిళా ఉద్యిగిణి ని నిత్యం వేదిస్తున్నాడట … వాట్సాప్ మెసేజ్ లతో బయపెడుతూ తన దారికి తెచ్చుకోవాలని చూస్తున్నాడట … సారు గారి గలీజు భాగోతం గూర్చి సదరు మహిళా ఉద్యోగి తన భర్తకు చెబితే నా గూర్చి నీ భర్తకు చెబుతావా…? అంటూ బెదిరింపులకు దిగుతున్నాడట …

డ్వాక్రా మహిళల సొమ్ముకు రెక్కలు..?17 ఏళ్లుగా ఆ సీఏ పెత్తనం..!

మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా నిలవాల్సిన డ్వాక్రా సంఘంలోనే ‘కమీషన్’ దందా నడుస్తోందా..? బ్యాంకు నుంచి సభ్యురాలి పేరుతో రూ.లక్ష రుణం మంజూరైతే.. రూ.90 వేలు ఓ సీఏ ఖాతాలోకి మళ్లుతున్నాయా..? పని కావాలన్నా, రుణం రావాలన్నా రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ముట్టజెప్పాల్సిందేనా..? శాయంపేట మండలం తహరాపూర్‌లోని మహాలక్ష్మి డ్వాక్రా సంఘాల వ్యవహారంపై వినిపిస్తున్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

కాపు ఉద్యమ నేత ఇకలేరు…

మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం (73) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ముద్రగడ పద్మనాభం మృతి చెందిన విషయాన్ని ఆయన కుమారుడు ముద్రగడ గిరి ప్రకటించారు.
spot_imgspot_img