సాకారం దిశగా పోలవరం- గడ్డర్ల ఏర్పాటుతో కీలకదశకు స్పిల్ వే
గత ప్రభుత్వం లా గ్రాఫిక్స్ లేవు. మీడియా హడావుడి అంతకంటే లేదు. కానీ పోలవరంలో మాత్రం పనులు చాపకింద నీరులా పరుగులు పెడుతున్నాయి. కాదు పెట్టిస్తున్నారు...
ఆల్ ట్రైన్స్.. ఆన్ టైం 100 శాతం ఆన్ టైం రికార్డ్
భారతీయ రైల్వే గురువారం మరో మైలురాయిని చేరింది. తొలిసారి వంద శాతం సమయపాలన సాధించి కొత్త రికార్డును నెలకొల్పింది. అన్ని రైళ్లు వంద శాతం సమయానికి...
జగన్ సంకల్పం.. మేఘా చేయూత.. పరుగులు పెడుతున్న పోలవరం
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడిగా జగన్మోహన్ రెడ్డి ఆయన అడుగుజాడల్లో ముందుకెళుతున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఏపీలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి...
లాక్ డౌన్ ఉండదు: ప్రధాని మోదీ
దేశంలో మళ్లీ లాక్ డౌన్ విధిస్తారనే వదంతులు వస్తున్నాయని, ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేసిన విజ్ఞప్తికి ప్రధానమంత్రి నరేంద్ర మోడి...
మేఘా సిగలో మరో అస్త్రం
మేకిన్ ఇండియా విధానంలో భాగంగా పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ణానంతో రక్షణ రంగానికి చెందిన యంత్ర సామాగ్రి,ఆయుధాలను తయారు చేసే పనిలో భాగంగా శక్తి సామర్ద్యాలు...
కరోనా కల్లోలంలోనూ పోలవరం పరుగులు
కరోనా కల్లోలం సమయం లోను పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు పరుగులు పెడుతున్నాయి. వలస కార్మికులు ఇంటిబాట పట్టినా ఉన్న కార్మికులతోనే పనుల వేగం రెట్టించిన...
దుర్గమ్మ దర్శనానికి ఏర్పాట్లు
విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
నియమనిబంధనలు పాటించాలని వినతి
దర్శనానికి ఆన్లైన్ లో టిక్కెట్లు
ఎస్ఎంఎస్ ద్వారా టైమ్ స్లాట్...
మే నెలాఖరు వరకు లాక్ డౌన్…?
రాష్ట్ర ప్రభుత్వ బాటలోనే కేంద్రం
కేంద్రం మూడవ విడత లాక్ డౌన్ ఆదివారంతో ముగియనుండడంతో తిరిగి లాక్ డౌన్ ను మే 30 వరకు కొనసాగించనున్నట్లు తెలిసింది....
పోలీసులకు కరోన పాజిటివ్
మహారాష్ట్రలో కరోనా కలవరపెడుతోంది.లాక్ డౌన్ తో ఎన్ని జాగ్రత్తలు పాటించిన ఇంకా తగ్గు ముఖం పట్టడం లేదు.దీంతో రాష్ట్ర ప్రజలు ఆందోళన పడుతున్నారు. దేశంలో అత్యధిక...
ఎన్కౌంటర్లో ఎస్సై, నలుగురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. మన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్ధోని గ్రామ సమీపంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ...