Tag: coronavirus
కరోనా కట్టడిలో వంద శాతం సక్సెస్
గ్రీన్జోన్ వైపు పయనం
నిజామాబాద్ జిల్లాలో కరోనా మహమ్మారిని కట్టడి చేసే క్రమంలో వంద శాతం సక్సెస్ అయ్యామని రాష్ట్ర ఆర్అండ్బీ, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు....
అనవసరంగా బయటికి రావద్దు: అదనపు ఎస్పీ శ్రీ వి. శ్రీనివాసులు
లాక్ డౌన్ నేపద్యంలో జిల్లాలో అత్యవసరం కానీ పనుల కోసం ప్రజలు బయటికి రావద్దని, ముఖ్యంగా వృద్దులు, చిన్న పిల్లలు, గర్భిణీలు ఎమర్జెన్సీ అయితే తప్ప రోడ్డు ఎక్కద్దని అన్నారు. నిత్యావసరాల కోసం...
పారిశుద్ధ్య కార్మికురాలి పెద్ద మనస్సు
హైదరాబాద్: కరోనా పై పోరాటానికి పెద్ద మనసు చేసుకొని తనవంతు సాయాన్ని అందించింది పారిశుధ్య కార్మికురాలు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి అండగా నిలిచింది. తన వంతుగా సహకారం అందించింది. అలివేలు అనే...
కొద్దిరోజుల్లోనే కరోన లేని రాష్ట్రంగా తెలంగాణ -కేసీఆర్
రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుతుండడం శుభసూచకమని, రాబోయే కొద్ది రోజుల్లోనే కరోనా పాజిటివ్ కేసులు లేని రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...
తగ్గుముఖం పట్టిన కరోన
తెలంగాణ రాష్ట్రంలో కరోన తగ్గుముఖం పట్టింది. డబల్ డిజిట్ నుంచి సింగల్ డిజిట్ కు పడిపోయింది. పదిరోజుల క్రితం అంతకంతకు పెరిగిన పాజిటివ్ కేసుల సంఖ్య కొంత ఆందోళన కలిగించగా లాక్ డౌన్...
Popular
డ్వాక్రా మహిళల సొమ్ముకు రెక్కలు..?17 ఏళ్లుగా ఆ సీఏ పెత్తనం..!
మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా నిలవాల్సిన డ్వాక్రా సంఘంలోనే ‘కమీషన్’ దందా నడుస్తోందా..? బ్యాంకు నుంచి సభ్యురాలి పేరుతో రూ.లక్ష రుణం మంజూరైతే.. రూ.90 వేలు ఓ సీఏ ఖాతాలోకి మళ్లుతున్నాయా..? పని కావాలన్నా, రుణం రావాలన్నా రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ముట్టజెప్పాల్సిందేనా..? శాయంపేట మండలం తహరాపూర్లోని మహాలక్ష్మి డ్వాక్రా సంఘాల వ్యవహారంపై వినిపిస్తున్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
కాపు ఉద్యమ నేత ఇకలేరు…
మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం (73) కన్నుమూశారు. హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ముద్రగడ పద్మనాభం మృతి చెందిన విషయాన్ని ఆయన కుమారుడు ముద్రగడ గిరి ప్రకటించారు.
రేవంత్ వ్యాఖ్యల రచ్చ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి సీఎం చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెస్ట్ మారేడ్పల్లి, జగిత్యాల పోలీస్ స్టేషన్లలో వేర్వేరుగా ఫిర్యాదులు అందజేసి, సీఎం రేవంత్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
మడికొండ శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి
పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు మడికొండ గ్రామ శివారులో పోలీసులు దాడి నిర్వహించారు. మడికొండ ఎస్ఐ రాజబాబు సిబ్బందితో కలిసి ఆకస్మికంగా దాడి చేసి పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.


