Tag: coronavirus

Browse our exclusive articles!

కరోన టెస్టుల్లో ఏపీ నే ఫస్ట్

కరోన వ్యాధి నిర్దారిత పరీక్షలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఏస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన కరోనపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై...

కరోనా స్వీయ నియంత్రణతోనే అదుపు మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని స్వీయ నియంత్రణతోనే అదుపుచేయవచ్చునని బిజెపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు అన్నారు. శనివారం ఆయన హన్మకొండ రాంనగర్‌లో హన్మకొండ జర్నలిస్టుల పరపతి సంఘం సభ్యులకు...

రైతు గర్వపడేలా సేవలు అందిస్తాం

జయశంకర్ భపాల్ పల్లి మహాదేవపూర్ మండల కేంద్రంలో ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మెన్ చల్ల తిరుపతయ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జయశంకర్ భూపాలపల్లి జడ్పీ చైర్ పర్సన్...

జిల్లాల్లో పర్యటించండి: కేసీఆర్

కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయో స్వయంగా పరిశీలించడానికి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు జిల్లాల్లో పర్యటించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న...

ఆ వ్యాపారులకు కనక వర్షం…!

లాక్‌డౌన్ వల్ల సగటు పౌరుడి జీవితం అతలాకుతలం అవుతున్నా ఆ వ్యాపారులకు మాత్రం కనక వర్షం కురిపిస్తోంది. నిబంధనల ప్రకారం ఆ షాపులకు తాళం వేశామని చేతులు దులుపుకున్న ఎక్సైజ్ అధికారుల మొక్కుబడి...

Popular

త్రిపుర డీజీపీ అనురాగ్‌ ధన్‌ఖడ్‌ ఆత్మహత్య

త్రిపుర రాష్ట్ర పోలీసు శాఖలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ) అనురాగ్‌ ధన్‌ఖడ్‌ ఆత్మహత్య చేసుకున్నారు. అగర్తలాలోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఆయన తన సర్వీస్‌ గన్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడించింది.

లైంగికంగా లొంగకుంటే వేధింపులే…?

వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఓ జిల్లా లో ఆ ఉన్నతాధికారి బరితెగించాడట … తనకు లైంగికంగా లొంగడం లేదని ఓ మహిళా ఉద్యిగిణి ని నిత్యం వేదిస్తున్నాడట … వాట్సాప్ మెసేజ్ లతో బయపెడుతూ తన దారికి తెచ్చుకోవాలని చూస్తున్నాడట … సారు గారి గలీజు భాగోతం గూర్చి సదరు మహిళా ఉద్యోగి తన భర్తకు చెబితే నా గూర్చి నీ భర్తకు చెబుతావా…? అంటూ బెదిరింపులకు దిగుతున్నాడట …

డ్వాక్రా మహిళల సొమ్ముకు రెక్కలు..?17 ఏళ్లుగా ఆ సీఏ పెత్తనం..!

మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా నిలవాల్సిన డ్వాక్రా సంఘంలోనే ‘కమీషన్’ దందా నడుస్తోందా..? బ్యాంకు నుంచి సభ్యురాలి పేరుతో రూ.లక్ష రుణం మంజూరైతే.. రూ.90 వేలు ఓ సీఏ ఖాతాలోకి మళ్లుతున్నాయా..? పని కావాలన్నా, రుణం రావాలన్నా రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ముట్టజెప్పాల్సిందేనా..? శాయంపేట మండలం తహరాపూర్‌లోని మహాలక్ష్మి డ్వాక్రా సంఘాల వ్యవహారంపై వినిపిస్తున్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

కాపు ఉద్యమ నేత ఇకలేరు…

మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం (73) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ముద్రగడ పద్మనాభం మృతి చెందిన విషయాన్ని ఆయన కుమారుడు ముద్రగడ గిరి ప్రకటించారు.

Subscribe

spot_imgspot_img