Tag: coronavirus
తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేకు పాజిటివ్
రాష్ట్రంలో ఇప్పటివరకు ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా
కరోన పాజిటివ్ ఇప్పుడు తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేలను వణికిస్తోంది. నిన్నటివరకు ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బాజిరెడ్డి గో వర్ధన్ రెడ్డి లకు...
గీసుగొండ వైద్యాధికారి నిర్లక్ష్యం….!
మేం కరోన టెస్టు లు చేయం.... మీ ఇష్టం
గీసుగొండ మండల వైద్యాధికారి మాధవీలత నిర్లక్ష్యపు సమాధానం
కరోనా టెస్టులు కావాలంటే కలెక్టర్ ను అడగండి అంటూ ఉచిత సలహా
'గొర్రెకుంట ' కోవిడ్ బాధిత...
మంత్రివర్యా….ఓ మాటింటారా?
కరోన టెస్టుల్లో పేదలకో న్యాయం..వీఐపీలకు ఓ న్యాయమా..?
వీఐపీలవి ప్రాణాలు పేదలవి కావా...?
కరోనాతో వ్యక్తి మృతి చెందితే మృతుడి కుటుంబ సభ్యులకు టెస్టులు చేయరా...?
ఇంటికి తాళం వేస్తారు,ప్లెక్సీ కడతారు టెస్టులు మాత్రం చేయరు
ఆరోగ్య మంత్రి...
ప్రతిఒక్కరు కరోన నుండి క్షేమంగా బయటపడాలి -హైదరాబాద్ శ్రీనిధి కళాశాల రిజిస్టర్ చందా సాంబయ్య
ప్రతిఒక్కరు కారోన వైరస్ ఎదుర్కొని క్షమంగా ఉండాలంటే తమ ఇండ్లలో ఉండటమే సురక్షితమని హైదరాబాద్ శ్రీనిధి ఇనిస్టుట్ సైన్స్ టెక్నోలజీ కళాశాల రిజిస్టర్ చందా సాంబయ్య పిలుపునిచ్చారు వరంగల్ గ్రేటర్ పరిధిలోని 5...
కరోన…మరొనా
కరోన కరాల నృత్యం...!
అయితేనేం ..బతుకుదెరువు పైనే పేదవాడి చిత్తం..!
రోగం రోగం అంటే కాళీ కడుపు నిండేదెలా..?
సర్కారీ పంపిణీలు కడుపు నింపవు కదా..!
రాసి రాసి కడగడానికి ఏ ధన రాశి ఖర్చు పెట్టాలి..!
మూతికి గుడ్డ...
Popular
డ్వాక్రా మహిళల సొమ్ముకు రెక్కలు..?17 ఏళ్లుగా ఆ సీఏ పెత్తనం..!
మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా నిలవాల్సిన డ్వాక్రా సంఘంలోనే ‘కమీషన్’ దందా నడుస్తోందా..? బ్యాంకు నుంచి సభ్యురాలి పేరుతో రూ.లక్ష రుణం మంజూరైతే.. రూ.90 వేలు ఓ సీఏ ఖాతాలోకి మళ్లుతున్నాయా..? పని కావాలన్నా, రుణం రావాలన్నా రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ముట్టజెప్పాల్సిందేనా..? శాయంపేట మండలం తహరాపూర్లోని మహాలక్ష్మి డ్వాక్రా సంఘాల వ్యవహారంపై వినిపిస్తున్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
కాపు ఉద్యమ నేత ఇకలేరు…
మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం (73) కన్నుమూశారు. హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ముద్రగడ పద్మనాభం మృతి చెందిన విషయాన్ని ఆయన కుమారుడు ముద్రగడ గిరి ప్రకటించారు.
రేవంత్ వ్యాఖ్యల రచ్చ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి సీఎం చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెస్ట్ మారేడ్పల్లి, జగిత్యాల పోలీస్ స్టేషన్లలో వేర్వేరుగా ఫిర్యాదులు అందజేసి, సీఎం రేవంత్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
మడికొండ శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి
పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు మడికొండ గ్రామ శివారులో పోలీసులు దాడి నిర్వహించారు. మడికొండ ఎస్ఐ రాజబాబు సిబ్బందితో కలిసి ఆకస్మికంగా దాడి చేసి పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.


