Tag: police

Browse our exclusive articles!

వరంగల్ పోలీసులకు కరోనా ఫీవర్

పోలీసులను వెంటాడుతున్న కరోన భయం నగరంలోని ఓ పోలీస్ స్టేషన్లో నలుగురికి కరోన పాజిటివ్ ఇద్దరు ఎస్సై లతోసహ నలుగురు క్వారెంటైన్ లోకి మరో పోలీస్ స్టేషన్లో ఎస్సై, రైటర్ కు కరోన పాజిటివ్ కరోన భయంతో పొలీస్...

పోలీసన్న జరభద్రం…..

విధుల్లో ఉన్న పోలీసుల్లో కలవరం ..దేశ వ్యాప్తంగా ఇదే స్థితి కనీస జాగ్రత్తలు పాటిస్తేనే కరోనా బారిన పడకుండా ఉం టారు నిత్యం ప్రజలతో సంబంధం ఉండే పోలీసులకు కనీస సౌకర్యాలు కల్పించాలి హైదరాబాద్ లోని బంజారాహిల్స్,...

వెతల నౌకరీ….. హోమ్ గార్డ్ కు భద్రత ఏదీ…?

పోలీసు శాఖలో కష్టాల బ్రతుకీడుస్తున్న హోమ్ గార్డులు కరోన వేళా తిరికలేదు, కనీస భద్రత కరువు అకాల మరణం సంభవిస్తే ఆదుకునే వారు లేరు కుటుంబాలు రోడ్డున పడాల్సిందే కరోనాతో మరణించిన డబిల్ పుర పోలీస్ స్టేషన్...

పోలీస్ మార్క్ విం(మం)దు పార్టీ….?

తానా, తందాన గాన , బజానా ఏర్పాట్లు ప్రభుత్వ నిబంధనలకు తూట్లు..? మూడు వందల మందికి హన్మకొండలోని ఓ రెస్టారెంట్లో మందు విందు....? పదవీ విరమణ వేళా ఓ పోలీస్ పెద్ద సారు ... పేద్ద...

పోలీసులకు కరోన పాజిటివ్

మహారాష్ట్రలో కరోనా కలవరపెడుతోంది.లాక్ డౌన్ తో ఎన్ని జాగ్రత్తలు పాటించిన ఇంకా తగ్గు ముఖం పట్టడం లేదు.దీంతో రాష్ట్ర ప్రజలు ఆందోళన పడుతున్నారు. దేశంలో అత్యధిక కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు మహారాష్ట్రలోనే ఉన్నాయి....

Popular

డ్వాక్రా మహిళల సొమ్ముకు రెక్కలు..?17 ఏళ్లుగా ఆ సీఏ పెత్తనం..!

మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా నిలవాల్సిన డ్వాక్రా సంఘంలోనే ‘కమీషన్’ దందా నడుస్తోందా..? బ్యాంకు నుంచి సభ్యురాలి పేరుతో రూ.లక్ష రుణం మంజూరైతే.. రూ.90 వేలు ఓ సీఏ ఖాతాలోకి మళ్లుతున్నాయా..? పని కావాలన్నా, రుణం రావాలన్నా రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ముట్టజెప్పాల్సిందేనా..? శాయంపేట మండలం తహరాపూర్‌లోని మహాలక్ష్మి డ్వాక్రా సంఘాల వ్యవహారంపై వినిపిస్తున్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

కాపు ఉద్యమ నేత ఇకలేరు…

మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం (73) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ముద్రగడ పద్మనాభం మృతి చెందిన విషయాన్ని ఆయన కుమారుడు ముద్రగడ గిరి ప్రకటించారు.

రేవంత్ వ్యాఖ్యల రచ్చ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి సీఎం చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెస్ట్ మారేడ్‌పల్లి, జగిత్యాల పోలీస్ స్టేషన్లలో వేర్వేరుగా ఫిర్యాదులు అందజేసి, సీఎం రేవంత్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

మడికొండ శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు మడికొండ గ్రామ శివారులో పోలీసులు దాడి నిర్వహించారు. మడికొండ ఎస్‌ఐ రాజబాబు సిబ్బందితో కలిసి ఆకస్మికంగా దాడి చేసి పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

Subscribe

spot_imgspot_img