Tag: TRS
నాయకా ఇదేం పద్ధతి !
ఇన్నిరోజులు పార్టీ జెండా మోసి ప్రస్తుతం పార్టీ మారుతున్నాం అని నాయకులు ప్రకటించగానే ఆ మాటలు కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారట. పార్టీ మారుతున్నామని తమ నాయకులు కొందరు చెప్తుంటే... మరి కొందరు పరోక్ష...
టిఆర్ఎస్ పతనం ఓరుగల్లునుంచే
బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ
భయంతో కాదు మోడీ పై ఉన్న అభిమానంతో బీజేపీ లో చేరుతున్నారు
గ్రేటర్ ఎన్నికలలో కారు పంచర్ అవ్వడం ఖాయం
టిఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిన...
నాకు కరోనా సోకలేదు: పద్మాదేవేందర్ రెడ్డి
కరోనా సోకినట్లు వచ్చిన వార్తలను ఖండించిన మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి.
కరోనా పాజిటివ్ వచ్చిందని సోషల్ మీడియాలో పోస్టులు.
మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తెరాస నాయకులు.
పోస్ట్ను ఇతర వాట్సాప్ గ్రూపుల్లో...
తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేకు పాజిటివ్
రాష్ట్రంలో ఇప్పటివరకు ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా
కరోన పాజిటివ్ ఇప్పుడు తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేలను వణికిస్తోంది. నిన్నటివరకు ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బాజిరెడ్డి గో వర్ధన్ రెడ్డి లకు...
Popular
త్రిపుర డీజీపీ అనురాగ్ ధన్ఖడ్ ఆత్మహత్య
త్రిపుర రాష్ట్ర పోలీసు శాఖలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) అనురాగ్ ధన్ఖడ్ ఆత్మహత్య చేసుకున్నారు. అగర్తలాలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో ఆయన తన సర్వీస్ గన్తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడించింది.
లైంగికంగా లొంగకుంటే వేధింపులే…?
వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఓ జిల్లా లో ఆ ఉన్నతాధికారి బరితెగించాడట … తనకు లైంగికంగా లొంగడం లేదని ఓ మహిళా ఉద్యిగిణి ని నిత్యం వేదిస్తున్నాడట … వాట్సాప్ మెసేజ్ లతో బయపెడుతూ తన దారికి తెచ్చుకోవాలని చూస్తున్నాడట … సారు గారి గలీజు భాగోతం గూర్చి సదరు మహిళా ఉద్యోగి తన భర్తకు చెబితే నా గూర్చి నీ భర్తకు చెబుతావా…? అంటూ బెదిరింపులకు దిగుతున్నాడట …
డ్వాక్రా మహిళల సొమ్ముకు రెక్కలు..?17 ఏళ్లుగా ఆ సీఏ పెత్తనం..!
మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా నిలవాల్సిన డ్వాక్రా సంఘంలోనే ‘కమీషన్’ దందా నడుస్తోందా..? బ్యాంకు నుంచి సభ్యురాలి పేరుతో రూ.లక్ష రుణం మంజూరైతే.. రూ.90 వేలు ఓ సీఏ ఖాతాలోకి మళ్లుతున్నాయా..? పని కావాలన్నా, రుణం రావాలన్నా రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ముట్టజెప్పాల్సిందేనా..? శాయంపేట మండలం తహరాపూర్లోని మహాలక్ష్మి డ్వాక్రా సంఘాల వ్యవహారంపై వినిపిస్తున్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
కాపు ఉద్యమ నేత ఇకలేరు…
మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం (73) కన్నుమూశారు. హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ముద్రగడ పద్మనాభం మృతి చెందిన విషయాన్ని ఆయన కుమారుడు ముద్రగడ గిరి ప్రకటించారు.


