rknews10
1122 POSTS
Exclusive articles:
ప్రాణం ఉన్నంతవరకు బీజేపీలో చేరను….. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
నాప్రాణం ఉన్నంత వరకు నేను బిజెపి పార్టీలో చేరనని, కెసిఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ పార్టీ లోనే, కొనసాగుతాను అంటూ, మాజీ ఉప ముఖ్యమంత్రి, కడియం శ్రీహరి తెలిపారు. తాను త్వరలో పార్టీ మారి,...
నిజాయితీగా ప్రజలకు సేవలందించాలి.. వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి
ప్రజలకు నిజాయితీగా సేవలందించి వారి అభిమానాన్ని పోందాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు పిలుపునిచ్చారు.
అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ల నుండి సబ్-ఇన్స్పెక్టర్లుగా పదోన్నతి పొందిన పోలీసు అధికారులు మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ను మర్యాదపూర్వకంగా కలుసుకోని...
రైతుల డబ్బులు మింగిందెవరు….?
శాయంపేట మండలంలో అధికారులు ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు...ఒక్కో రైతుకు చెందినవేల రూపాయల ధాన్యం డబ్బులు కోత విధించబడి రైతుకు రాకున్నా కనీసం అలా ఎందుకుజరిగిందో చెప్పే జవాబుదారీతనం కూడా ఇక్కడ లేకుండా...
ఉపాదెక్కడ…?
అభివృద్ధిని మరిచారు!
ఉపాధికల్పనను చెరిపారు!
అభివృద్ధి అంటేనే రహదారులు,భవనాలని చెప్పుతున్నారు....!
కోట్లల్లో లెక్క చూపి ఊకదంపుడు ఉపన్యాసాలు దంచుతున్నారు..!
పరిశ్రమలు లేవు,ఉపాధి సృష్టి అసలే లేదు...!
ఉపాధి అంటే సర్కారీ నౌకరే అన్నట్లు చేస్తున్నారు...!
ఇది మన పాలకుల తీరు
జనం గోస...
Breaking


